కంకర బోర్డ్ యూత్ సభ్యుల ఆద్వర్యంలో పండ్ల పంపిణీ
Thovva web news.in //22,sep.sun.4;pm
మహమ్మద్ ప్రవక్త జన్మదిన మాస శుభసందర్భంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కంకర బోర్డ్ యూత్ సభ్యుల ఆద్వర్యంలో జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి లో పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ ఆర్ఎంఓ డాక్టర్ జగదీశ్వర్ .డాక్టర్ వరుణ్ కౌశిక్. ఎల్ఐసి నయీం ఎండి నజీర్ షేక్ ఇమ్రాన్ ఫెరోజ్ అఫ్జల్ ఫరీద్ మరియు కంకర బోర్డ్ యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

