కొత్తగూడ డిసెంబర్ 19 తొవ్వ : మహబూబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని మండల వ్యవసాయ అధికారి జక్కుల ఉదయ్ మాట్లాడుతూ మండల రైతులకు సువర్ణ అవకాశమని జాతీయ ఆహార భద్రత మిషన్ (ఎన్ ఎఫ్ ఎస్ ఎం ) పధకంలో భాగంగా రాయితీ పైన వరి విత్తనాలు ఆర్ ఎన్ ఆర్ -15048, ఎం టి యూ -1010 కే ఎన్ ఎం -118 రకాల విత్తనాలు వ్యవసాయ శాఖలో అందుబాటులో ఉన్నాయని ప్రకటన ద్వారా తెలిపారు. యాసంగి వరి సాగు చేసే రైతులు సంబందిత వ్యవసాయ అధికారులను సంప్రదించాలని తెలిపారు.
రైతులకు రాయితీపై వరి విత్తనాలు

19
Dec