•తెలంగాణ శ్రీనివాస్ నాయక్.
Thovvaweb news.in// 12.jan.sun
corspondent ;T.UMESH SHARMA

యువతకి ఆదర్శప్రాయుడని తెలంగాణ శ్రీనివాస్ నాయక్ అన్నారు.వివేకానంద స్వామి జయంతిని పురస్కరించుకొనిమండల కేంద్రంలోని స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జాతీయ భావం గల నికార్సైన ఉద్యమ నేత తెలంగాణ శ్రీనివాస్ నాయక్ మాట్లాడుతూ వివేకనందుడు యావత్ భారత దేశ యువతకు ఆదర్శ ప్రాయుడని, నిరుపేద కుటుంబంలో జన్మించిన కూడా యావత్ ప్రపంచానికే ధర్మ ప్రవచనాలు బోధించాడని కొనియాడారు.మతాలకు అతీతంగా ధర్మానికి అనుకూలంగా హైదరాబాదులో కూడా మహాబూబియా కళాశాలలో ధర్మ ప్రవచనాలు బోధించి నీతి , న్యాయం, ధర్మమం ముందు కు కొనసాగాలని యావత్ ప్రజలు ధర్మ మార్గంలో నడవాలని వివేకనందుడు సూచించాడని ఆ ధర్మమే మానవాళినికాపాడుతుందని స్వామి వివేకానందుడి అడుగుజాడల్లో నడవాలని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఓలం గోవర్ధన్,తరాల సమ్మయ్య ,సంపత్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.