ఏప్రిల్ 27 తేది న జరిగే బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ రజతోత్సవ భారీ బహిరంగ సభ ను విజయవంతం చేయాలి…
పాలకుర్తి నియోజకవర్గ స్థాయి బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల విస్తృత స్థాయి సమావేశం…
పాల్గొన్న మాజీ మంత్రి దయాకర్ రావు
Thovva web news. 09 march, sun 3.P.M

ఏప్రిల్ 27 తేది న జరిగే బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ రజతోత్సవ భారీ బహిరంగ సభ ను విజయవంతం చేయాలని అందుకు ప్రతి కార్యకర్త బుజస్కంధాలపై వేసుకొని నడిపించాలని మాజీ మంత్రి దయాకర్ రావు పిలుపునిచ్చారు ఆదివారం పాలకుర్తి మండల కేంద్రంలో సోమేశ్వర ఫంక్షన్ హాల్లో బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకులతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి ఆయాన మాట్లాడుతూ ఈ మధ్యనే కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ చేసిన సర్వే లో ఇప్పుడు ఎన్నికలు పెట్టిన బిఆర్ఎస్ పార్టీ కే గెలుస్తుందని అందుకే ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక ఎన్నికలు నిర్వహించడానికి వెనుకడుగు వేస్తుందన్నారు. కార్యకర్తలు పార్టీ కోసం గట్టిగా పనిచేయాలని ప్రజల సమస్యల మీద పోరాటం చేయాలన్నారు….ప్రతి కార్యకర్త పనిచేస్తే లీడర్ గా మంచి అవకాశాలు వస్తాయని రాబోయేది మన ప్రభుత్వం మే అని నేను మల్లి మంత్రి గా మీ మిందుకు వస్తాఅన్నారు.ఈ సమావేశం లో నియోజకవర్గ స్థాయి పార్టీ ముఖ్య నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

