పవిత్ర ధనుర్మాస వ్రత్రం ముగించిన భక్తులు
తోవ్వ న్యూస్.9398236146

జిల్లా కేంద్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేణుగోపాలస్వామి దేవాలయంలో పవిత్ర ధనుర్మాస వ్రతం ముగింపు సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు లక్ష్మీనారాయణ ఆచార్యులు వేద మంత్రోచరణాల నడుమ గోధ రంగనాథ స్వామి కళ్యాణం అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులుపెద్ద సంఖ్యలో హాజరై స్వామి కళ్యాణ సేవలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
