నర్సింహులపేట గ్రామ అభివృద్ధికి పాటుపడతాం
నర్సింహులపేట. తొవ్వన్యూస్.ఇన్/9441635567

నర్సింహులపేట రాజీవ్ యువజన సంఘం నూతన కమిటీని బుధవారం . మండలపార్టీ అధ్యక్షులుజినుకల రమేష్, గ్రామ పార్టీ అధ్యక్షులు కడుదుల రామకృష్ణ, PACS డైరెక్టర్ పోలేపల్లి రజనీకాంత్ రెడ్డి సమక్షంలోఎన్నుకున్నారు.యువజన సంఘం అధ్యక్షుడుగా దోమల యాదగిరి గౌడ్ ప్రధాన కార్యదర్శి పొన్నం శ్రీకాంత్ ఉపాధ్యక్షులు పెదమాముల యాకయ్య దోమల యాకస్వామి, కోశాధికారి రేఖ అనిల్ ముఖ్య సలహాదారుడు కాస య్యకయ్య కొంపెల్లి యాకన్న కార్యవర్గ సభ్యులు పొన్నం సోమేశ్, రఘు,రావుల యాకన్న, క్రాంతి రెడ్డి, గౌరవ అధ్యక్షులుగా జినకల రమేష్, పోలేపల్లి రజనీకాంత్, కడుదుల రామకృష్ణ లను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన కమిటీ ధన్యవాదాలు తెలిపి.రాజీవ్ యువజన సంఘం ముఖ్య ఉద్దేశం గ్రామ అభివృద్ధి గ్రామంలో ఉన్నటువంటి నిరుపేద కుటుంబాలని వారి యొక్క సమస్యలను తెలుసుకుని అధికారులతో మాట్లాడి వారి సమస్యలు తీర్చే విధంగా సహకరించడానికి సిద్ధంగా ఉంటామని గ్రామం అభివృద్ధి కోసం అందరూ సహాయ సహకార ప్రతి ఒక్కరూ సంఘానికి సహకరించగలరని అన్నారు ఈ కార్యక్రమంలో మండల గ్రామ పార్టీ నాయకులు. గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు