తొవ్వ న్యూస్.ఇన్//9398236146

మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ ను వర్జీనియాలో ఆర్ఈసి పూర్వవిద్యార్ధులు.మిత్రులు. అపూర్వ స్వాగతం పలికి మర్యాద పూర్వకంగా సత్కరించారు. REC వరంగల్ లో చదివే రోజులను నెమరువేసుకుంటూ…శంకర్ అన్న గిరిజన ఉద్యమ నాయకుడిగా. గిరిజన విద్యార్థుల కు చదువు కోసం సహాయం.చేసేవారని గుర్తు చేశారు. మెగా బైట్ కంప్యూటర్ సెంటర్ ద్వారా విద్యార్థులకు కంప్యూటర్ శిక్షణ ఇప్పించారని వారి కృషితోనే నేడు ఖండాంతరాలు దాటి స్థిరపడ్డామని అన్నారు.ఆర్ఈసి విద్యార్ధిగా ఉన్నప్పటి నుండే సమాజానికి సేవచేయాలనే సంకల్పం శంకర్ నాయక్ లో ఉండేదని, విద్యార్థులకు వనరులు కల్పించడంలో, అవకాశాల పెంచడంలో తోడ్పాటును అందించేవారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఈ..కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అయోద్య గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐ మొగుళ్ళ బుచ్చిబాబు, కడపకు చెందిన మల్లికార్జున్ నాయక్ తదితరులకు మాజీ ఎమ్మెల్యే దన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో