రాముడు కోసం ముస్లిం మహిళ “షభ్నిం” పాదయాత్ర.
ముంబయి నుంచి”1400.కి మీ“. …దారిపొడుగునా రామ నామమే
అయోధ్య దర్శనానికి భారీగా తరలివస్తున్న ముస్లిం భక్తులు
తొవ్వ న్యూస్.ఇన్.//9398236146

రాముడు అందరి వాడని మతం కంటే మనిషిగా బతకడం గొప్ప అని రుజువు చేసి చూపిన మహోన్నతుడు అని రామాయణం మత గ్రంధం కాదని జీవితం లో ప్రతి మనిషి ఆచరించాల్సిన విధానం తెలిపే గొప్ప గ్రంధం అనిముంబయి కి చెందిన షబ్నం షేక్ అనే యువతి తెలుపుతూ ముంబై నుంచి అయోధ్య వరకు 1,400 కి.మీ.ల పాదయాత్ర చేపట్టింది. రాముడి జెండా చేత బట్టి రోజుకు 60 కిలోమీటర్లు నడుస్తోంది. ఆమె కాకుండా అనెక మంది ముస్లిం మహిళలు పురుషులు ఇప్పటికే రామనామం జపం చేస్తూ 10 వేల మంది అయోధ్య కు చేరారని ఖలిస్తాన్ తీవ్ర వాదుల హెచ్చరిక ల మేరకు భారీ భద్రతలను అయోధ్యలో ఏర్పాటు చేస్తున్నారు .నిఘా నేత్రాల నడుమ భారీ పోలీసు రక్షణ వలయంలో సోమవారం జగదనందకారుడు పట్టాభిషికేం జరుగనుంది అదే సమయంలో ప్రతి గ్రామంలో రామ మందిరం చలువ పందిళ్ళు వేసి రాముడు పట్టాభిషిక్తు డిని చేయ పూనుకున్నారు.

