గోప తండాలో.. 60 డిబిఎంకాల్వ పనులు పరిశీలించిన.
ప్రభుత్వ విప్ రామచంద్రనాయక్..…,
Thovva webnews.24,Jan .2024

నర్సింహులపేట మండలం ముంగిమడుగు చెక్ డ్యాంను త్వరితగతిన పూర్తి చేసింది… గోప తండాలో.. 60 డిబిఎం కాల్వ పనులు పూర్తి చేయాలని
ఇరిగేషన్ అధికారులను ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రు నాయక్… రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వెంటనే పూర్తి. చేయాలన్నారు. ఈసందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతుల సమస్యలు., ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకొనివెళ్ళి తర్వత గతిన సమస్యలను పరిష్కారం చూపుతామని డోర్నకల్ నియోజకవర్గ అవసరాలను, అభివృద్ధిపై సర్వతోముఖాభివృద్దికి తనబాధ్యతగా పనిచేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలోసర్పంచ్ లు బొబ్బ సోమిరెడ్డి, శంకర్, నాయకులు లింగారెడ్డి, దస్రు నాయక్, రాజేష్, రాజేందర్ నాయక్, వివిధ గ్రామాల కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు