రైల్వే స్టేషన్ బస్టాండ్ ప్రాంతాల్లో ప్రయాణికుల బ్యాగులను చెక్ చేసిన …స్పెషల్ సిబ్బంది
Thovvanews.web 25 Jan 2024..

జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ బస్టాండ్ ప్రాంతంలో
బాంబ్, డాగ్ స్క్వాడ్ బృందాలు పోలీసు జాగిలం రావడం తో ప్రయాణికులు ఏమి జరుగుతుందో అని భయపడ్డారు…. తీరా గణతంత్ర వేడుకల భాగమని తెలవడంతో ఊపిరి పీల్చుకున్నారు.వివరాల్లోకి వెళితే.శుక్రవారం గణతంత్ర వేడుకలను దృష్టిలో వుంచుకొని ఎటువంటి అవాంఛ నీయ ఘటనలు జరుగకుండా ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా ఉన్న తాధికారులు జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ ఆదేశాల మే రకు గురువారం రైల్వే స్టేషన్ బస్ స్టాండ్.ఇతర రద్దీ ప్రాంతాల్లో తనిఖీలు జరిపినట్లు బృంద సభ్యులు తెలిపారు.వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రయాణికుల సామగ్రి, బ్యాగులు క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది రామన్న, నగేష్, యాకయ్య, మురళి తదితరులు..
