అంగరంగ వైభవంగా దేవత మూర్తుల కల్యాణమహోత్సవాలు..
పిఎస్ఆర్ కన్వెన్షన్ వేదికగా
సత్యసాయి సేవా సంస్థల ఆధ్వర్యంలో.నిర్వహణ
Thovva news.web.25.jan Thursday…

మాను” కోట” దేవత మూర్తుల కళ్యాణ మహోత్సవంతో అంగ రంగవైభవంగా నిర్వహించడం జరుగుతుందని శ్రీ సత్య సాయి సేవా సమితి మహబూబాబాద్ శాఖ తెలిపారు ఈనెల 26వ తేదీ శుక్రవారం సీతారాముల కళ్యాణం జనవరి 27వ తేదీ శనివారం సువర్చలా హనుమత్ కళ్యాణంజనవరి 28వ తేదీ ఆదివారం శివపార్వతుల కళ్యాణం నిర్వహించడం జరుగుతుందని అదేవిధంగాప్రతిరోజూ ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవాలు ప్రారంభం కానున్నాయనిప్రతిరోజూ సాయంత్రం ఐదుగంటల నుండి* ఆధ్యాత్మిక, సాంస్కృతిక, భక్తి కార్యక్రమాలు..మూడు రోజులపాటు ఆధ్యాత్మిక నగరిగా మారనున్నదనిమహబూబాబాద్ జిల్లా నలుమూలల నుంచి భారీ స్థాయిలో భక్తజనం రానున్నారనిమహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మహబూబాబాద్ శ్రీ సత్యసాయి సేవా సంస్థలకు జిల్లా భక్త జనం శ్లాఘించారు..

