…కేసు నమోదు.. రిమాండ్ కు తరలింపు
Thovva web news.in.30.Jan.Tue

పాడేరు నుంచి మహారాష్ట్ర కు అక్రమంగా తరలిస్తున్న 42 కేజీ ల.గంజాయిని మహబూబాబాద్ టౌన్ పొలుసులు స్వాధీనం చేసుకున్నారు.మంగళవారం ఎన్ఫోర్స్మెంట్ వరంగల్ బృందం మహబూబాబాద్ పట్టణంలో దాడులు నిర్వహించి రైస్టేషన్లో ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్న కేసును గుర్తించి నిందితులను అరెస్టు చేశారు.వివరాలను .A1 మేఘా రాజేంద్ర రోకడే,(34) పూణే, మహారాష్ట్ర. మహిళా నిందితురాలుA2) విజయ్ భరత్ సదావర్తే, (28) సంవత్సరాలు హింగోలి, మహారాష్ట్ర.(పరారీలో)(19) పాకెట్లలో ప్యాక్ చేసిన 42.630 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.ఏపీలోని విశాఖపట్నంలోని పాడేరు లో తన సహచరుడు గుర్తు తెలియని వ్యక్తి నుంచి గంజాయిని కొనుగోలు చేసినట్లు తెలిపారు. వినియోగదారులకు పూణేలో విక్రయాలనునిర్వహించడానికి తీసుకువెళుతునట్టు తెలిపారు, ఈ కేసులో తదుపరి చర్యల కోసం ఎస్హెచ్ఓ మహబూబాబాద్లో సొత్తును స్వాధీనం చేసుకున్నారు.