ఘనంగా వీడ్కోలు పలికిన పూర్వ అర్ ఈ సీ విద్యార్థులు
మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ మూడువారాల అమెరికా పర్యటన ముగించుకొని..భారత కాలమానం ప్రకారం బుధవారం బయలుదేరారు..విమానాశ్రయంలో తన పూర్వ ఆర్ఈసి మిత్రులు బిఆర్ఎస్. ఎన్అర్ఐ నాయకులు వివిధ రంగాలకు చెందిన స్నేహితులు.. శంకర్ నాయక్ కుటుంబానికి ఘనంగా వీడ్కోలు పలికారు.తనను అమెరికాకు ఆహ్వనించి. ఆదరించిన, మరిచిపోలేని రీతిలో అతిధ్యాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికీ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్- సతీమణిడాక్టర్ సీతమహాలక్ష్మి దంపతులు ప్రత్యేక దన్యవాదాలు తెలిపారు..