24గంటలు ప్రతి కార్యకర్తకు అండగా ఉంటా
నేను చేసిన అభివృద్ధి గ్రామాల్లో ప్రజలే చెప్పుకుంటున్నారు…
ప్రతి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటు అప్లై చేసుకోవాలి
మీడియా సమావేశంలో నాయకులు రాకేష్ రెడ్డి.మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్…
Thovva web news.05.Feb Mon…

శంకర్ నాయక్ మానుకోట లోనే కార్యకర్తలు మధ్యలోనే వుంటాడని నా వ్యక్తిగత పనుల మీద అమెరికా వెళ్ళినంత మాత్రాన వెరే విధంగా ప్రచారం చేస్తున్నారని నేను ఎక్కడిపోలేదని పోను అని కార్యకర్తలకు అండగా ఉంటానని మానుకోట మాజీ శాసన సభ్యులు శంకర్ నాయక్ అన్నారు.సోమవారం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నమోదు కార్యక్రమంలో భాగంగా మాట్లాడుతూ ప్రతి పట్టభద్రులు కచ్చితంగా ఓటు నమోదు చేసుకోవాలని ఎమ్మెల్సీ ఓటు విలువ గురించి వివరించారు. ఫిబ్రవరి 06వ తేదీన సాయంత్రం. ఓటు నమోదు ముగుస్తుందని అన్నారు. రానున్న ఏమెల్సీ ఎన్నికలో గతంలో పల్ల రాజేశ్వర్ రెడ్డి నీ గెలిపించిన విధంగానే గెలిపించాలని అభ్యర్థించారు… మాజీ ముఖ్యమంత్రికేసిఆర్ చేసిన అభివృద్ధి సంక్షేమం పై ప్రజలు గుర్తిస్తున్నారు అని కాంగ్రెస్ పార్టీ చేసిన 6 వాగ్ధానాలు నేరివర్చే విధగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తమని అన్నారు

పార్టీ కార్యకర్తలకు క్లెయిమ్ చెక్కుల పంపిణీ….
భారత రాష్ట్ర సమితి పార్టీ కార్యకర్తలకు ఎల్లవేళలా అండగా ఉంటుందని ఇటీవల మహబూబాబాద్ నియోజకవర్గంలో మరణించిన కార్యకర్తల కుటుంబాలకి కుటుంబానికి 2 లక్షల రూపాయల చొప్పున చెక్కులను అందించి ధైర్యం నింపారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు గద్దె రవి మున్సిపల్ వైస్ చైర్మన్ ఫరీద్. మర్నేని వెంకన్న ఊకంటీ యాకూబ్ రెడ్డి మురళీధర్ రెడ్డి సత్యనారయణ రావు నీలం దుర్గేష్ భోనగిరి గంగాధర్. తెల్ల శ్రీనివాస్ మందుల రఘు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
