గ్రామ ప్రజలు పుర ప్రముఖుల అభినందనలు
THOVVA WEB NEWS.//NARSIMHULAPETA.
16 FEB FRI


గడియ తీరిక లేకుండా అనునిత్యం ఎక్కడ సంఘటన జరిగిన ముందు నిలిచేది పోలీసులు.అలాంటి పోలీస్ డిపార్ట్మెంట్ కు కూడా మానవత్వం ఉందని నిరూపించారు శుక్రవారం మహబూబాబాద్ జిల్లా నరింహులపేట మండలంలోపడమటిగూడెం స్టేజి దగ్గర .. పడమటిగూడెం గ్రామానికి చెందిన ఓ బాలికకు పిడ్స్ రావడంతో.. తొర్రూర్ నుండి నర్సింహులపేటకు ఎస్ఐ గండ్రాతి సతీష్ వస్తున్న క్రమంలో.. పిట్స్ వచ్చిన బాలిక ను గమనించి, తన వాహనాన్ని ఆపి.. తన పోలీసు వాహనంలో ఆసుపత్రికి తరలించి, మానవత్వాన్ని చాటుకున్నారు..ఎస్ఐ సతీష్.. టూ వీలర్ పై నర్సింహులపేట పోలీస్ స్టేషన్ కవెళ్ళిపోయారుగ్రామస్తులు ఎస్ఐ సతీష్ ను అభినందించారు.