జిల్లా విద్యా శాఖ లో ఔట్ సోర్సింగ్ రచ్చ…

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

మరిపెడ మండలం అబ్బాయి పాలెం గ్రామంలో శ్రీ అగస్త్యేశ్వర స్వామి ఆలయ భూములను కాపాడుకోవాలని   ఎండోమెంట్ శాఖ పరిశీలకులు నందనం కవిత గ్రామస్తులకు సూచించారు. సోమవారం దేవుని భూముల కౌలు వేలంపాటకు హాజరైన ఆమెకు ఆలయ పూజారి ప్రసాద్  స్వాగతం పలికారు. అనంతరం దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా జరిగిన వేలంపాటలో ఆమె పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 285 సర్వే నెంబర్లు 14 ఎకరాల 25 గుంటలు, 290 సర్వే నెంబర్లు ఏడు ఎకరాలు, 291 సర్వే నెంబర్లు 7 ఎకరాల 5 గుంటలు, 292,294,295,296 సర్వే నెంబర్లలో ఆరు ఎకరాల రెండు గుంటలు వ్యవసాయ భూమి కలదు అన్నారు. అయితే ఈ భూములలో గతంలో కొంతమంది ప్రైవేటు వ్యక్తులు మట్టి తవ్వకాలు, జరిపారని అలాంటి చేసినట్లయితే దేవదాయ చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.

Thovva web news.20 may .mon

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అక్రమ ఇసుక రవాణా…

సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *