Thovva web.news.in 24:sat.2:30 pm

తొర్రూరు మండలం నాంచారి మాడూరు లోని జయంతి కాలనీ పాఠశాలలో శనివారం ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు.చిన్నారి విద్యార్థులు గోపికలు, కృష్ణుణి వేషదారణతో ఉట్టిగొట్టి వేడుకును చాలాఉత్సాహంగా పాఠశాల ఆవరణలో జరుపుకున్నారు.ఈ వేడకలలో పాఠశాల ప్రధానోపాద్యాయులు M, రవిందర్, ఉపాద్యాయులు K. రవీందర్, A. మమత, 5. శ్రీమతి, Md.యంకూచి
పాల్గొన్నారు.
