అత్యంత భక్తి పారవశ్యం తో నిమజ్జనం… వేడుకలు..
బీసీ కాలనీ నవరాత్రి లడ్డు వేలంపాటలో 72116/- దక్కించుకున్న కందుకూరు శశిధరాచారి దంపతులు…
తోవ్వ ప్రతినిధి.సెప్టెంబర్ 16;

మహబూబాబాద్ పట్టణంలో ని బీసీ కాలనీ 9వ వార్డులో గణపతి నవ రాత్రి ఉత్సవాలు అత్యంత , వైభవోపేతంగా నిర్వహించారు. 9 రోజులు నవరాత్రి వేడుకలు కాలనీలోని ప్రతి కుటుంబం పండుగ శోభను సంతరించుకుంది కమిటీ సభ్యుల కలిసి కట్టుగా రోజు ఓ కార్యక్రమ నిర్వహించారు. శనివారం రాత్రి మహా అన్నప్రసాద వితరణ నిర్వహించి నిర్విరామంగా సేవలు అందించారు . గణపతి నవరాత్రుల ముఖ్యమైన లడ్డు ప్రసాద వేలం పాటలో 72 వేల 116 రూపాయలకు కందుకూరి శశిధరాచారి దంపతులు… దక్కించుకున్నారు. శ్రీరామ్ నగర్ బీసీ కాలనీ 9వ వార్డు కు గణపతి విగ్రహ దాత మురళీధర్ అందించారని సభ్యులు తెలిపారు. ఈ గణపతి వేడుకల ప్రతి కాలనీ కార్యక్రమం నిర్వహిస్తామని . కమిటీ సభ్యులు సుధీర్, సురేష్ జీవన్ ప్రేమ్ మధు యశ్వంత్ బాజీ విక్రం కృష్ణమూర్తి హేమంత్ రమేష్ నరేష్ ఎస్.కె ఖలీల్ అజార్ జగన్ తదితరులు తెలిపారు