మహబూబాబాద్ జిల్లా సంక్షిప్త వార్త సమాహరం
తొవ్వ న్యూస్.ఇన్ 9398236146.

క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్ శశాంక
క్రిస్టియన్ సోదరులకు జిల్లా కలెక్టర్ శశాంక క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.క్రిస్మస్ పండుగ సందర్భంగా క్రిస్టియన్ సోదరులు వారి కుటుంబ సభ్యులతో ఆనందంగా పండుగ జరుపుకోవాలని కలెక్టర్ కోరారు.

డోర్నకల్ ప్రజలే నా దేవుళ్ల
డోర్నకల్ పట్టణంలో ప్రభుత్వ విప్ కు ఘనంగా స్వాగతం
నేను నాయకుడిని కాదు.. మీ..సేవకుడిని. మీరు ఓటు వేసి అధరిచడం వల్లే ఈ రోజు మీ ముందు నిలబడగలిగానని డోర్నకల్ శాసన సభ్యులు ప్రభుత్వ విప్ రామచంద్రనాయక్ అన్నారు. డోర్నకల్ పట్టణంలో ఆదివారం విప్ ను ఘనంగా స్వాగతించరు ఈ సందర్భంగాడోర్నకల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే లక్ష్యంతో పనిచేస్తాన్నారు.

నూతనచర్చినిప్రారంభించినఎమ్మెల్యే కోరం …
బయ్యారం మండలంలోని నర్సతండగ్రామపంచాయతీలో నూతనంగా నిర్మించిన చర్చినిఆదివారం ఇల్లందుఎమ్మెల్యే కోరం కనకయ్య ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూఅందరికి క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియచేశారు పేద ప్రజలకు బట్టల పంపిణీతో పాటు క్రిస్మస్ సోదరులకి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తుందని తెలిపారు, ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సర్పంచ్ గుగులోతు రాజు నాయక్, బాలాజీ నాయక్తో తో పాటుచర్చి సంఘ పెద్ద బానోతు మంగు, సంఘకాపరివి ఏసురత్నం తదితరులు పాల్గొన్నారు

బంగారునంది అందుకున్న దేవాదాయశాఖ ఇన్ స్పెక్టర్
హైదరాబాద్ రవీంద్రబారతిలో జిసీఎస్ వల్లూరిపౌండేషన్ ఆద్వర్యంలో జరిగిన ఇంటర్నేషనల్ స్పెషల్ అవార్డ్స్ కార్యక్రమంలో సామాజికసేవారంగంలో బంగారునంది పురష్కారాన్ని అందుకున్న మహబూబాబాద్ జిల్లా దేవాదాయశాఖ ఇన్ స్పెక్టర్ నందనం కవిత..

అడవి’, తండ్రి పేరు ‘అడవి
నారాయణానపురం ధరణి సమస్య పై మంత్రి పొంగులేటి కి విజ్ఞప్తి