మహబూబాబాద్ జిల్లా రౌండప్…

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

విద్యార్థులు ఇష్టపడి చదువుతూ విద్యార్థి దశలోనే సేవా గుణాలను అవలంబించుకోవాలని మహబూబాబాద్ సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహ్మద్ అన్నారు,జిల్లా కేంద్రంలోని దైవకృప చిల్డ్రన్ హోమ్ ఆశ్రమంలోని పిల్లలకు గురువారం సంక్రాంతి పండుగ కానుకగా దుస్తులు,స్టేషనరీ, నోట్ బుక్స్ అందించారు కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ చిల్డ్రన్ హోమ్ నిర్వాహకులు, కిషన్. కాంగ్రెస్ నాయకులు చింతల్ రామరాజుతదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *