రాహుల్ న్యాయ్ యాత్ర స్టికర్ నీ అతికించి మద్దతు తెలిపిన మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్
తోవ్వ న్యూస్.ఇన్//9398236146….

ఈ నెల 14 నుంచి ప్రారంభం కానున్న రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర. నేపథ్యంలో మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్ తన సొంత వాహనంకు యాత్ర స్టిక్కర్ ను మహబూబాబాద్ లోని తన క్యాంపు కార్యాలయంలో అతికించి మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూభారతదేశంలో మరో మహా యాత్రకు రాహుల్ గాంధీ శ్రీకారం చుడుతున్నారని అన్నారు. గాయపడ్డ మణిపూర్ నుండి ముంబై వరకు భారత్ జోడో న్యాయ్ యాత్రకు సిద్ధమవుతున్నారు. నికార్సైన కాంగ్రెస్ కార్యకర్తగా నాయకుడి యాత్రకు సంఘీభావాన్ని సింబాలిక్ గా తెలిపేందుకు యాత్ర పోస్టర్ ను నేనే స్వయంగా నా వాహనానికి అతికించి ప్రతి కార్యకర్తకు కర్తవ్య బోధ చేస్తున్నాను” అని పేర్కొన్నారు. రాహుల్ న్యాయ యాత్రకు దేశంలో మతతత్వ పార్టీలో బయం పట్టుకొనిపోతుందన్నారు.వచ్చే పార్లమెంట్ లో రాహుల్ ప్రధాని కావడం ఖాయమన్నారు.