ఆర్థిక ఇబ్బందులే కారణమా?
తొవ్వ న్యూస్.ఇన్//9441635567

నర్సింహుల పేట..
పురుగుల మందు తాగి ఒకరు మృతి చెందిన సంఘటన మంగళవారం మండలంలో చోటుచేసుకుంది పోలీసుల కథన ప్రకారం నరసింహుల పేట మండలం వంతడుపుల గ్రామానికి చెందిన వేముల శ్రీనివాస్ రెడ్డి (48) అదే గ్రామంలో గత రెండు సంవత్సరాల క్రితం కోళ్లఫామ్ పెట్టి నడిపిస్తున్న క్రమంలో లాభాలు రాకపోవడంతో ఆర్థిక నష్టం ఏర్పడడం దీనికి తోడు భార్యాభర్తలు తరచు గొడవలు జరుగుతుండేవని ఇవన్నీ మనసులో పెట్టుకొని పురుగుల మందు సేవించడంతో హుటాహుటిన వైద్యం కోసం నిమ్స్ హాస్పిటలకు తరలించారు చికిత్స పొందుదు మృతి చెందారు మృతుడికి భార్య మరియు ఇద్దరు కుమారులు కలరు పెద్ద కుమారుడైన వేముల కార్తీక్ రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దొరఫ్తూ చేస్తున్నట్లు ఎస్సై సతీష్ తెలిపారు.