నిబంధనలను అతిక్రమిస్తే చర్చలు తప్పవు.
మున్సిపల్ కమిషనర్ ప్రసన్న రాణి

Thovva web news.in
Jan.20.Suterday.
అయోధ్యలో ఈ నెల 22న రామ మందిరం ప్రాణ ప్రతిష్ట జరుగుతున్న సందర్భంగా మున్సిపల్ పరిధిలో నాన్ వెజ్ మార్కెట్ కు సెలవు ప్రకటించడం జరిగిందని నాన్ వెజ్ షాప్ యజమానులు చికెన్ కానీ మటన్ గాని చాపలు ఇతర మాంసం ఉత్పత్తులను అమ్మ రాదని శనివారం.ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందని ఈ ఉత్తర్వులను అతిక్రమించిన వారిపై చర్యలు తప్పవని మున్సిపల్ కమిషనర్ ప్రసన్న రాణి ప్రకటన లో తెలిపారు . ఈ విషయాన్ని మటన్, చికెన్ షాప్ యజమానులు గమనించి సహకరించాలని కోరారు