సాయంత్రం సీతారాముల ఉత్సవ విగ్రహాలతో శోభయాత్ర
thovva webnews.in.Jan 21sun

సోమవారం 22వ తేదిన మధ్యాహ్నం 12:20 నిమిషాలకుఅయోధ్య లో శ్రీ రాముని విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన సందర్భంగా నర్సింహులపేట లోని కపిల గిరి శ్రీ యోగానంద లక్ష్మీనరసింహాస్వామి దేవాలయంలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 వరకు ప్రత్యేక పూజలు కలవు.సాయంత్రం 6 గంటలకు శ్రీ సీతారాముల వారి ఉత్సవ విగ్రహాలతో గ్రామంలోని పుర వీధులలో ఊరేగింపు శోభయాత్ర నిర్వహించడం జరుగుతుందని కావున భక్తులు & గ్రామ ప్రజలు మంగళహారతు లతో స్వామి వారిని స్వాగతం పలికాలని విజ్ఞప్తి. చేస్తున్నట్టు ఆలయ కమిటీ తెలిపారు.ముఖ్య గమనిక;ఊరేగింపు కార్యక్రమం లో పాల్గొనే పురుష భక్తులు తెల్లని వస్త్రాలు ధరించి పాల్గొనవలెను.ఇట్లు ఆలయ అర్చకులు నారాయణం కుమారాచార్యులు