గణతంత్ర వేడుకల్లో ప్రశంస పత్రం అందజేసిన కలెక్టర్…
Thovva web news.in.26Jan fri

మహబూబాబాద్ జిల్లా లో ఉత్తమ సేవలు కనబరిచి ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా నిలిచే సమాచార పౌర సంబంధాల శాఖ జిల్లా అధికారిగా బాధ్యతలు నిర్వర్తించి జిల్లా అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతున్న ఆ శాఖ అధికారి శ్రీనివాసరావును శుక్రవారం గణతంత్ర వేడుకల్లో జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ప్రశంస పత్రాన్ని అందజేశారు… ఆయనకు ప్రశంస పత్రం దక్కడం తో శాఖ అధికారులు సిబ్బంది మీడియా సంతోషాన్ని వ్యక్తం చేశారు.