thovva web news.in.26 Jan fri.

అదుపు తప్పి ట్రాక్టర్ బోల్తా పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన j నర్సింహులపేట మండలం బొజ్జన్నపేట గ్రామంలో శుక్రవారం జరిగింది గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం చెరుకు సురేష్ (27) ట్రాక్టర్ పై మట్టి తరలిస్తుండగా ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడడం తో అక్కడి కాక్కడే మృతిచెందారు .సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.