thovva web news.in 26.Jan fri

నర్సింహులపేట మండలం పడమటి గూడెం గ్రామపంచాయతీ పరిధిలో శుక్రవారం గణతంత్ర దినోత్సవని పురస్కరించుకొని సంక్రాంతి పండుగ రోజు జరిగిన ముగ్గుల పోటీ లో గెలుపొందిన విజేతలకు బహుమతులను ప్రధానం చేశారు.విజేతలు,మొదటి బహుమతి కుమారి చిర్ర బిందు,రెండవ బహుమతులు కొండ మమత ,జొన్న గడ్డ నిహారిక ,మూడో బహుమతి మామిడి విద్య శ్రీ ,నాలుగో బహుమతి దాసరోజు కళావతి, ప్రత్యేక బహుమతులు పాలవెల్లి యశ్వంత్ ,షేక్ మెహర్నిశ కన్సోలేషన్ బహుమతులు హెచ్ సృజన, దాసరోజు భార్గవిలకు, అందించారు. ఈ కార్యక్రమం. సర్పంచ్ జొన్నగడ్డ యాదవ లక్ష్మి ఆధ్వర్యంలో ముఖ్య అతిథులుగా నర్సింహులపేట జడ్పిటిసి భూక్య సంగీత ఉప సర్పంచ్ కుంభాల నర్సమ్మ వార్డ్ మెంబర్లు కార్యదర్శి గన్ను ఉపేందర్ రెడ్డి అంగన్వాడీ టీచర్లు ఆశా వర్కర్లు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.