నర్సంపేట నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో..ఎంపి కవిత..
Thovva web news.in 29.Jan 2024..

టికెట్_నాదే….. గెలుపు నాదే… తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్ వచ్చే పార్లమెంట్ ఎన్నికలో మహబూబాబాద్ పార్లమెంట్ టికెట్ భరోసా ఇచ్చారని మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యురాలు మాలోత్ కవిత అన్నారు. సోమవారం నర్సంపేట లో ఏర్పాటు చేసిన నియోజకవరగస్థాయి సమావేశంలో మాట్లాడతు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లోమహబూబాబాద్ పార్లమెంట్ భారాస అభ్యర్థి టికెట్ తనదేనని తానే పోటీ చేస్తున్నానని సభ వేదికగా ప్రకటించారు. పోటీ చేస్తున్న విషయం ప్రకటించగానే ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు చపట్ల తో హర్ష ద్వనులు చేస్తూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. గత ఎన్నికలో మెజార్టీ ఇచ్చిన విధంగానే ఈ సారి కూడా పనిచేస్తామని కార్యకర్తలు ప్రతిన బునారు.ఈ కార్యక్రమంలోనర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిమాజీ ఎంపీ సీతారాం నాయక్జడ్పీటీసీ, జడ్పీ ఫ్లోర్ లీడర్ స్వప్న సుదర్శన్ రెడ్డివైస్ జడ్పీ చైర్ పర్సన్ ఆకుల శ్రీనివాస్
పట్టణ పార్టీ అధ్యక్షులువివిద మండల పార్టీ అధ్యక్షులు ,కార్యదర్శులు పార్టీ ముఖ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

