Thovva web news 31jan wed

నర్సింహుల పెట. తోవ్వ న్యూస్
నర్సింహుల పెట మండల కేంద్రములోని శ్రీ వేంకటేశ్వర స్వామి హుండీ లెక్కింపు.. రూ.1 లక్ష 11 వేల 487 ఆదాయం. వచ్చినట్టుదేవాదాయ శాఖ పరిశీలకురాలు నందనం కవిత.. అన్నారు బుధవారం ఆలయంలో ఏర్పాటు చేసిన హుండీ లెక్కింపు పై మాట్లాడుతు గత సంవత్సరం ఆగష్టు నెల నుండి 31జనవరి 2024 వరకు వఛ్చిన హుండీ ఆదాయం ఒక లక్ష పదకొండు వేల నాలుగు వందల ఎనభై ఏడు రూపాయలు. అని తెలిపారు.ఈ లెక్కింపు కార్యక్రమం లో ఆలయ ఈవో వేణుగోపాల్, జూనియర్ అసిస్టెంట్ మార్క శేఖర్, అర్చకులు నందనాచార్యులు, రామాచార్యులు, మహబూబాబాద్ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సేవా సమితి సభ్యులు,తదితరులు పాల్గొన్నారు.