Thovva web news.in.01Feb thu

నరసింహుల పేట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో 15 సంవత్సరములుగా పంచాయతీరాజ్ ఏఈ గా విధులు నిర్వహిస్తున్న నర్సింగ్ నాయక్ కి డి ఈ గా పదోన్నతి లభించింద గురువారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సర్పంచుల వీడ్కోలు సమావేశంలో ఎంపీడీవో భారతి, ఎంపీ ఓ సొంలాల్, ఎంపీపీ టేకుల సుశీల యాదగిరి రెడ్డి, వైస్ ఎంపీపీ దేవేందర్, ఎంపీటీసీలు జింకల అనురాధ, పాతూరి మధు సర్పంచులు మరియు పంచాయతీ కార్యదర్శులు డి ఇ నీ సన్మానించారు