మేడారం వెళ్తున్నారా …! జర ఇల్లు పైలం..
Thovva web news.in.05 feb MONDAY

నర్సింహులపేట.
నర్సింహులపేట మండల కేంద్రం లో దొంగల బీభోత్సం సృష్టించారుమండల కేంద్రానికి చెందిన వేముల ప్రభాకర్ రెడ్డి, రిటైర్డ్ ఉద్యోగి తను గత 15 రోజుల క్రితం తన కొడుకు ఇంటికి భార్య తో సహా విజయవాడ వెళ్లి ఈరోజు ఇంటికి వచ్చి చూసుకోగా ఇంటి తాళం పగలు కొట్టబడి ఇంట్లో వున్న గోద్రెజ్ లాకర్ లోని సొత్తుఎత్తుకెళ్ళినారు. గోద్రెజ్ లాకర్ లో 08 తులాలు బంగారం ఉన్నట్లు తెలిపారు . బాధితుని పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, క్లూస్ టీం ద్వారా అదారాలు సేకరిస్తున్నామనిఎస్సై తెలిపారు .మేడారం జాతర కి వెళ్ళవారు ఇంట్లో విలువైన వస్తువులు ఉంచకుండా అలానే ఇంట్లో వున్నా గొర్రెలు మేకలు విషయం లో జాగ్రత్తగా ఉండాలని ప్రతి ఒక్క కుటుంభం ముందుకు వచ్చి సిసి కెమెరాలు పెట్టుకోవాలని మండల కేంద్రంలో వ్యాపారులు ముఖ్య నేతలు నేరాలు జారుగా కుండ సీసి కెమెరాలు పెట్టేందుకు ముందుకు రావాలని సూచించారు