“రోడ్డు పనులను ప్రారంభించిన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి “బెల్లంకొండ
Thovva. Web news.in 20.Feb. Tue

కంబాలపల్లి గ్రామం లో సీసీ రోడ్డు పనులను మంగళవారం.జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ శ్రీనివాస గౌడ్, ప్రారంభించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ మహబూబాద్ శాసనసభ్యులు డాక్టర్ మురళి నాయక్ కంబాలపల్లి గ్రామ అభివృద్ది కోసం సీసీ రోడ్ల ఏర్పాటు నిమిత్తం 20 లక్షల గ్రాంట్ మంజూరు చేశారని అన్నారు. ఎమ్మెల్యే ఆదేశాల మెరకు గ్రామంలోని సామ వెంకన్న బజారు నుంచి సీసీ ని ప్రారంభించడం జరిగిందన్నారు, ఈ కార్యక్రమంలో మహబూబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ శ్రీనివాస గౌడ్, తో పాటు గ్రామ పార్టీ అధ్యక్షులు చిరిక ఉపేందర్ రెడ్డి, కమటం వెంకన్న కొల్లు వెంకట రెడ్డి సోమ ఉపేందరెడ్డి,కారింగుల దాసు పాయిలు రమేష్ మలికంటి సత్యం సప్పిడి రామ్ రెడ్డి, కొత్త రమణయ్య, కళ్ళం మల్లారెడ్డి సామరాజశేఖర్, బాధ శీను బాధ రమేష్,మహేష్ నాయక్,నీలం యాకన్న,గడ్డం వీరారెడ్డి వెంగలి విష్ణు, నీలం కిష్టయ్య మాసాని ఏలియ, కోడూరు గోపాల్ రెడ్డి, మరియు గ్రామ పెద్దలు పాలుగోన్నారు
